అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కొత్తగూడెం జిల్లా ఎస్పీ వినీత్ అన్నారు. కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు పోలీస్ అధికారులతో నేర సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ...