సప్త ఖండాలలో వద్దిపర్తి అవధానం
‘త్రిభాషా మహా సహస్రావధాని’ వద్దిపర్తి పద్మాకర్ అంతర్జాల వేదికగా శనివారం నిర్వహించిన ‘అష్టావధానం’ ఆద్యంతం అద్భుతంగా సాగింది.’సప్త ఖండ అవధాన సాహితీ ఝరి’ పేరుతో జరుగుతున్న అవధాన యజ్ఞానికి విశేష ఆదరణ లభిస్తోంది. ప్రపంచంలోని...