పద్మశ్రీ వనజీవి రామయ్య కుమారుడు దరిపల్లి సైదులు గుండెపోటుతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామంలోని వారి స్వగృహంలో సైదులు మృతదేహాన్ని పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇంచార్జీ తుంబూరు...
నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటి పర్యావరణ పరిరక్షకులు కావాలని వనజీవి రామయ్య కోరారు. మొక్కలు సమాజానికి ప్రాణాలని, మానవ మనుగడకు చెట్లే జీవనాధారాలని అన్నారు. చెట్లు లేకుంటే జీవన పరిణామక్రమం...