26.7 C
Hyderabad
May 3, 2024 07: 35 AM
Slider ఖమ్మం

వనజీవి రామయ్య కుమారుడు మృతి

#Vanajeevi Ramaiah

పద్మశ్రీ వనజీవి రామయ్య కుమారుడు దరిపల్లి సైదులు గుండెపోటుతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామంలోని వారి స్వగృహంలో సైదులు మృతదేహాన్ని పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇంచార్జీ తుంబూరు దయాకర్ రెడ్డి సందర్శించి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు.

ఆత్మకు శాంతి కలగాలని దేవున్ని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్ది కిషోర్ రెడ్డి, అజ్మీరా అశోక్ నాయక్, గొనె భుజంగ రెడ్డి, తిప్పిరెడ్డి వీరారెడ్డి, కాంపాటి రమేష్, మొగిలిచర్ల సైదులు తదితరులున్నారు.

Related posts

ఇంటి వద్దకే రేషన్ బియ్యం పంపిణీ…!

Sub Editor

స్టేట్ మెంట్: కమ్మోళ్ళు మమ్మల్ని ఏమీ చేయలేరు

Satyam NEWS

ఉద్యోగులకు టీచర్లకు సంఘీభావంగా బిజెపి ఆందోళన రేపు

Satyam NEWS

Leave a Comment