మురికి వాడలకు ఎంపీ విజయసాయి రెడ్డి వరాలు
అధికార పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి విశాఖ లో సుడిగాలిలా పర్యటించారు. నగరంలోని పలు మురికివాడల ప్రాంతాలను అక్కడి స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా పరిశీలించి…వారి గొడును విన్నారు. తమ ట్రస్టు ద్వారా మంచినీరు,...