కరోనా పై స్వరూపానందేంద్ర సరస్వతి సందేశం
కరోనా వైరస్ నిర్మూలనకు నియంత్రణ చర్యలు పాటించడం ఒక్కటే తరుణోపాయమని విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర అన్నారు. కరోనా వైరస్ ను తరిమికొట్టడానికి ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలను పాటించాలని ఆయన పిలుపునిచ్చారు. బహిరంగ ప్రదేశాల్లో...