40.2 C
Hyderabad
May 2, 2024 16: 49 PM
Slider ఆంధ్రప్రదేశ్

కరోనా పై స్వరూపానందేంద్ర సరస్వతి సందేశం

swaroopanandendra

కరోనా వైరస్ నిర్మూలనకు నియంత్రణ చర్యలు పాటించడం ఒక్కటే తరుణోపాయమని విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర అన్నారు. కరోనా వైరస్ ను తరిమికొట్టడానికి  ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలను పాటించాలని ఆయన పిలుపునిచ్చారు.

బహిరంగ ప్రదేశాల్లో గుమిగూడ వద్దు. సామూహిక కార్యక్రమాలకు దూరంగా ఉండండి అని ఆయన ప్రజలను కోరారు. రాజశ్యామల అమ్మవారి ఆశీస్సులు తెలుగు రాష్ట్రాలకు పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నానని స్వరూపానందేంద్ర అన్నారు.

Related posts

హత్య కేసును విజయవంతంగా ఛేదించిన కామారెడ్డి పోలీసులు

Bhavani

పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన ప్రజాప్రతినిధులు

Satyam NEWS

శ్రీ క‌పిలేశ్వ‌రాల‌యంలో శాస్త్రోక్తంగా ప‌త్ర పుష్ప‌యాగం

Satyam NEWS

Leave a Comment