Slider ఆదిలాబాద్30 నుంచి పోడు భూముల పట్టాల పంపిణీBhavaniJune 24, 2023June 24, 2023 by BhavaniJune 24, 2023June 24, 202301016రాష్ట్రంలో ఈ నెల (జూన్) 30 వ తేదీనుంచి గిరిజనులకు పోడు భూముల పట్టాలను పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని అసిఫాబాద్ జిల్లాకేంద్రం నుండి అదేరోజు...