40.2 C
Hyderabad
April 29, 2024 16: 59 PM

Tag : Tribals

Slider ఖమ్మం

గిరిజనులకు అండగా ప్రభుత్వం

Bhavani
పోడు భూముల పట్టాలతో అన్ని ప్రభుత్వ ఫలాల లబ్ది చేకూరుతుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. మంత్రి రఘునాథపాలెం రైతు వేదికలో రఘునాథపాలెం మండల పోడు రైతులకు పట్టాల...
Slider ఆదిలాబాద్

30 నుంచి పోడు భూముల పట్టాల పంపిణీ

Bhavani
రాష్ట్రంలో ఈ నెల (జూన్) 30 వ తేదీనుంచి గిరిజనులకు పోడు భూముల పట్టాలను పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని అసిఫాబాద్ జిల్లాకేంద్రం నుండి అదేరోజు...
Slider ముఖ్యంశాలు

ఆదివాసీల గురించి ఆలోచించిన మహా నాయకుడు

Bhavani
ఆదివాసీల గురించి ఆలోచించి అభివృద్ధి చేసిన మహా నాయకుడు సీఎం కేసీఆర్ మాత్రమేనని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. భద్రాచలం లో దశాబ్ది ఉత్సవాల్లో...
Slider ఖమ్మం

తండాలకు పంచాయతీల హోదాతో గిరిజనులకు పాలనాధికారం

Bhavani
గిరిజనుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నారని, తండాలకు పంచాయతీల హోదాతో గిరిజనులకు పాలనాధికారం కల్పించిన ఘనత సిఎం కేసీఅర్ దే అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్...
Slider ముఖ్యంశాలు

గిరిజనులకు అండగా ఉందాం

Bhavani
అనేక సమస్యలతో సతమతమవుతున్న గిరిజనులకు అందరు అండగా ఉండాలి, వారిని సమాజంలో ఉన్నత స్థానంలోకి తీసుకురావాలి, ఇందుకు అందరి సహకారం అవసరం, వారి సమస్యలపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. భద్రాచలంకు అతిసమీపంలోనే వున్న5 గ్రామాలు...
Slider ఖమ్మం

ఏజెన్సీ ప్రాంత వాసులకు అండగా పోలీసులు

Murali Krishna
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  పినపాక మండలానికి చెందిన పిట్టతోగు గుత్తికోయ గ్రామంలో ఏర్పాటు చేసిన 05 సోలార్ విద్యుద్దీపాలను(వీది లైట్లు) జిల్లా ఎస్పీ డా.వినీత్ ప్రారంభించారు. అదే విధంగా గ్రామంలోని 22 కుటుంబాలకు ఒక్కో...
Slider వరంగల్

నిరుద్యోగ గిరిజనులకు ములుగులో జాబ్ మేళా

Satyam NEWS
గిరిజన నిరుద్యోగ యువతీ యువకులకు ములుగులో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో 22 ప్రైవేట్ కంపెనీలు పాల్గొన్నాయి. ఈ జాబ్ మేళలో ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి 784 మంది...
Slider మెదక్

గిరిజనులకు ఇచ్చిన ప్రతి మాటా నిలబెట్టుకున్న కేసీఆర్

Bhavani
గిరిజనులకు ఇచ్చిన ప్రతీ మాట కేసీఆర్ నిలబెట్టుకున్నారని రాష్ట్ర ఆర్ధిక ఆరోగ్య శాఖ మంత్రి టీ.హరీష్ రావు అన్నారు.సంగారెడ్డి జిల్లా పటాన్చెరు జిఎంఆర్ కన్వెన్షన్ హాల్ లో తెలంగాణ బంజారా ఎంప్లాయిస్ సేవా సంఘ్...
Slider ముఖ్యంశాలు

గిరిజనుల సంఖ్య 31,77,940

Murali Krishna
గత జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలోని 33 జిల్లాల్లో 31,77,940 మంది గిరిజనులు ఉన్నట్లు కేంద్ర గిరిజన వ్యవహారాలశాఖ సహాయమంత్రి రేణుకా సరూత తెలిపారు.  లోక్‌సభలో తెలంగాణ ఎంపీ బీబీ పాటిల్‌ అడిగిన ప్రశ్నకు...
Slider నెల్లూరు

దేశంలోని గిరిజనులందరికీ మొబైల్ నెట్వర్క్ కవరేజీ అందుతుందా?

Bhavani
దేశంలోని గిరిజనులు అందరికీ మొబైల్ నెట్వర్క్ కవరేజీ అందుతుందా? అని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి బుధవారం లోక్సభలో ప్రశ్నించారు. ఒకవేళ అందకుంటే తీసుకున్న చర్యలు ఏమిటని కూడా ప్రశ్నించారు. కేంద్ర సమాచార...