27.2 C
Hyderabad
May 18, 2024 19: 33 PM

Tag : Y S Jaganmohan Reddy

Slider నెల్లూరు

టీటీడీ చైర్మన్ గా మేకపాటి రాజమోహన్ రెడ్డికి అవకాశం?

Satyam NEWS
తిరుమల తిరుపతి దేవస్థానాల చైర్మన్ గా వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డిని నియమించనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రస్తుతం చైర్మన్ గా ఉన్న...
Slider ప్రత్యేకం

జాతీయ స్థాయిలో జగన్ పరువు తీస్తున్న రఘురామ

Satyam NEWS
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు జాతీయ స్థాయిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరువు ప్రతిష్టల్ని బజారున పెట్టేస్తున్నారు. రఘురామకృష్ణంరాజుతో ఎందుకు పెట్టుకున్నాం అని పశ్చాత్తాపపడే విధంగా ఆయన చేస్తున్న...
Slider విజయనగరం

పేద‌ల ఇళ్ల నిర్మాణానికి శ్రీ‌కారం..జూన్ 22 ప్రారంభోత్సవం…!

Satyam NEWS
వచ్చే ఏడాది లో జూన్ నాటికి పేదలకు ఇండ్లు నిర్మించి ప్రారంభోత్సవం జరుగుతుందని ఏపీ సీఎం జగన్ అన్నారు. తాడేపల్లి నుంచీ క్యాంపు కార్యాలయం నుంచీ వర్చువల్ లో ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.ఇళ్లు...
Slider ముఖ్యంశాలు

జిల్లా పాలనలో జగన్ మరో కీలక నిర్ణయం

Satyam NEWS
ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి జిల్లాలో నాలుగో జాయింట్ కలెక్టర్ పోస్టును సృష్టించింది. తాజాగా జాయింట్ కలెక్టర్-హౌసింగ్ పేరుతో కొత్తగా మరో జేసీ పోస్టును ఏర్పాటు చేసింది. జాయింట్ కలెక్టర్-హౌసింగ్ కింద...
Slider ప్రత్యేకం

కుల పిచ్చికి బదిలీ శిక్ష: దిమ్మ తిరిగిన అమ్మిరెడ్డి

Satyam NEWS
గుంటూరు అర్బ‌న్ ఎస్పీ ఆర్.ఎం. అమ్మిరెడ్డిని  ప్ర‌భుత్వం బ‌దిలీ చేయడాన్ని కులపిచ్చికి బదిలీ శిక్షగా భావించాలని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. అమ్మిరెడ్డి వైసీపీ కార్యకర్త...
Slider కడప

రెండేళ్ల పాలనా సంబరాలా..నవ్విపోదురుగాక..

Satyam NEWS
జగన్ పాలనపై కడపజిల్లా సిపిఐ జిల్లా కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య ధ్వజమెత్తారు. వైసీపీ నేతలు సీఎం జగన్ రెండేళ్ల పాలనా సంబరాలు జరుపుకోవడం హాస్యాస్పదమని,సంక్షేమం పేరిట రెండేళ్లు రాష్ట్రాభివృద్ది పక్కన పెట్టేసారని,ఏదో సాధించినట్లు వైసీపీ...
Slider ముఖ్యంశాలు

జగన్ సర్కారు కు సుప్రీం కోర్టు మరో ఝలక్

Satyam NEWS
తమ సొంత పార్టీ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజుపై దేశ ద్రోహం కేసు పెట్టిన జగన్ సర్కార్ రెండు తెలుగు న్యూస్ ఛానెళ్లను కూడా అదే కేసులో చేర్చిన విషయం తెలిసిందే. టీవీ5,ఆంధ్రజ్యోతి ఏబిఎన్ లపై...
Slider సంపాదకీయం

బలమైన శత్రువుల్ని తయారు చేసుకుంటున్న కేసీఆర్, జగన్

Satyam NEWS
బానిసలు… బానిసలకింత అహంభావమా? అని ఎస్ వి రంగారావు తృణీకరిస్తే, ధారుణీ రాజ్యసంపద మదంబున… అంటూ ఎన్టీరామారావు పద్యం అందుకుంటారు… ఇది చూసి ధియేటర్లో జనం చప్పట్లు కొడతారు… సరిగ్గా ఇదే సీన్ రెండు...
Slider కృష్ణ

యువ ముఖ్యమంత్రి కరోనా రోగుల్ని పరామర్శించడం లేదు..ఎందుకో?

Satyam NEWS
ప్రక్క రాష్ట్రలైన తెలంగాణ, తమిళనాడు ముఖ్యమంత్రులు కరోనా బాధితులను పరామర్శించేందుకు ఆసుపత్రుల సందర్శనకు వెళుతుంటే యువ ముఖ్య మంత్రిగా చెప్పుకునే వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చోవడం హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్సీ...
Slider ప్రత్యేకం

రఘురామపై ‘లాకప్ దాడి’ కేసులో జగన్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

Satyam NEWS
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు పై లాకప్ లో జరిగిన దాడి తదనంతర పరిణామాలు ఆంధ్రప్రదేశ్ సిఐడికి కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. తమ ఉత్తర్వులను ఏపి సిఐడి అమలు చేయకపోవడంపై ఆంధ్రప్రదేశ్...