జగన్ ప్రభుత్వం తనను చంపేసేందుకు కుట్రలు చేస్తోందని ప్రజాశాంతి పార్టీ అధినేత, క్రైస్తవ మత ప్రబోధకుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు చేయాలనే...
గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో ఉన్న కల్లూరి చంద్రమౌళి కూరగాయలు మార్కెట్ పేరు మార్చి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు పెట్టడాన్ని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే విడదల...
తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తున్నది. ఇప్పటికే నగరంలో లాక్ డౌన్ ప్రకటించి ఉన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులలో బెడ్ల కొరత,ఆక్సిజన్ అందక అనేకమంది ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఎన్నడూ...
టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణలో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏమి ఆలోచిస్తున్నారో ఎవరికీ అర్ధం కావడం లేదు. విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పడం వెనుక...
టెన్త్, ఇంటర్ పరీక్షల విషయంలో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై ప్రముఖ క్రైస్తవ మత ప్రచారకుడు కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో ఏపీలో...
ఏపీలో పది, ఇంటర్ పరీక్షల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతున్న నేపథ్యంలో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కరోనా వైరస్ కారణంగా మానవజాతి మునుపెన్నడూ చూడనంత సంక్షోభంలో పడిందని...
దేశంలో కరోనా ఉద్ధృతి తీవ్రం కావడంతో అనేక రాష్ట్రాలు లాక్ డౌన్ విధించగా, ఏపీ సర్కారుపైనా ఒత్తిడి నెలకొంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ ఆయన పార్టీకే చెందిన పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ విచారణకు అర్హమైనదని సీబీఐ కోర్టు తేల్చి చెప్పింది....
500 రోజులు కు అమరావతి ఉద్యమం చేరుకుంటున్నా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం దారుణంగా ఉందని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం సోమవారం...
కరోనాతో ప్రజలు పడుతున్న ఇబ్బందులనుంచి దృష్టి మళ్లించడానికి జగన్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతోందని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజలకు ఆసుపత్రుల్లో బెడ్లు దొరక్క మరణాలు విపరీతంగా...