32.7 C
Hyderabad
April 27, 2024 00: 07 AM

Tag : CPI Kadapa

Slider కడప

జగనన్న ఇండ్ల గోడుపై మార్చి2న చలో విజయవాడ

Satyam NEWS
జగనన్న కాలనీలో ఇండ్ల గోడు పట్టించుకోవాలని, టిడ్కో ఇళ్లను స్వాధీన పరచాలని మార్చి 2న చలో విజయవాడ జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర పిలుపునిచ్చారు. మంగళవారం కడప సిపిఐ జిల్లా...
Slider కడప

మాండస్ తుఫాన్ బాధితులకు తక్షణ సహాయక చర్యలు చేపట్టాలి

Satyam NEWS
మాండస్ తుఫాన్ దాటికి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం వీడి సహాయక చర్యలను ముమ్మరం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి. ఈశ్వరయ్య, జిల్లా కార్యదర్శి జి...
Slider కడప

మోడీ అడుగుజాడల్లో నడుస్తున్న జగన్ రెడ్డి

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ రెడ్డి కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం చెప్పినట్లే పని చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. నేడు కడపలో మీడియాతో ఆయన మాట్లాడారు. నరేంద్రమోడీ ప్రభుత్వం...
Slider కడప

జగనన్న ఇళ్ల నిర్మాణ ఖర్చు మూడున్నర లక్షలకు పెంచాలి

Satyam NEWS
సీఎం జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఇల్లు కట్టించి ఇవ్వాలని, బిల్డింగ్ కు మూడున్నర లక్షల రూపాయలు ఇవ్వాలని సిపిఐ కడప నగర కార్యదర్శి యన్. వెంకట శివ పేర్కొన్నారు. కడప జిల్లా ఎన్టీఆర్...
Slider కడప

స్థిరాస్తి వ్యాపారుల కోసమే వరద కాలువ అలైన్మెంట్ మార్పు

Satyam NEWS
ఏళ్లతరబడి కడప నగరాన్ని పాలిస్తున్న పాలకుల, అధికారుల నిర్లక్ష్యం, తప్పిదాలు, చిత్తశుద్ధి లేమి మూలంగా వర్షం వచ్చిన ప్రతిసారి కడప నగరం జలమయం అవుతున్నదని సిపిఐ నగర కార్యదర్శి యన్. వెంకట శివ పేర్కొన్నారు....
Slider కడప

రెండేళ్ల పాలనా సంబరాలా..నవ్విపోదురుగాక..

Satyam NEWS
జగన్ పాలనపై కడపజిల్లా సిపిఐ జిల్లా కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య ధ్వజమెత్తారు. వైసీపీ నేతలు సీఎం జగన్ రెండేళ్ల పాలనా సంబరాలు జరుపుకోవడం హాస్యాస్పదమని,సంక్షేమం పేరిట రెండేళ్లు రాష్ట్రాభివృద్ది పక్కన పెట్టేసారని,ఏదో సాధించినట్లు వైసీపీ...
Slider కడప

మోడీ ,కార్పొరేట్ల కబంధ హస్తాల నుండి దేశాన్ని రక్షించుకోవాలి

Satyam NEWS
ఆనాటి త్యాగధనుల పోరాట ఫలితంగా సాధించుకున్న స్వాతంత్ర్యాన్ని నేడు మోడీ సారథ్యంలో బిజెపి, ఆర్ ఎస్ ఎస్ ప్రభుత్వం స్వదేశీ, విదేశీ కార్పొరేట్లకు తాకట్టు పెడుతోందని, భగత్ సింగ్  స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తితో దేశాన్ని...
Slider కడప

ప్రజా సమస్యల పరిష్కారం కై సిపిఐ మౌన దీక్షలు

Satyam NEWS
కరోన లాక్ డౌన్ నేపధ్యంలో కష్టాలెదుర్కోoటున్న ప్రజల సమస్యలను ప్రభుత్వం సత్వరమే పరిష్కరించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జి.ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. సిపిఐ రాష్ట్ర వ్యాప్త నిరసనలో భాగంగా కడప జిల్లా కార్యాలయం ఎద్దుల...
Slider కడప

రెండు వేల కుటుంబాలకు మూడు టన్నుల అరటి పండ్లు

Satyam NEWS
విపత్కర పరిస్థితుల్లో పేదల ఆకలి తీర్చడమే లక్ష్యం గా సిపిఐ ఆధ్వర్యంలో కడప నగరంలో  3 వేల టన్నుల అరటి పండ్లను 2 వేల కుటుంబాలకు ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ అశోక్ కుమార్...