నిత్యాన్నదాన సత్రాలపరిపాలనా కార్యాలయం ప్రారంభం
భారతదేశంలోని వైశ్యులందరికీ సేవ చేయడమే లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షుడు యేల్చూరి వేణుగోపాలరావు చెప్పారు. శుక్రవారం తెలంగాణా రాష్ట్రం హైదరాబాద్ లో శ్రీకాశీ అన్నపూర్ణ ఆర్యవైశ్య, నిత్యాన్నదాన సత్రాలకు సంబంధించిన పరిపాలనా కార్యాలయ...