40.2 C
Hyderabad
May 5, 2024 16: 23 PM
Slider హైదరాబాద్

సీ ఎం. కే సీ ఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం

#uppalmla

రైతులకు  రైతు బంధు  ద్వారా సి ఎం. కే సీ ఆర్ రైతు బాంధవుడు అయ్యాడు అని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి అన్నారు.

బుధవారం  కాప్రా డివిజన్లోని ఎమ్మార్వో ఆఫీస్ సమీపంలో  ఉప్పల్ నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎంకే బద్రుద్దీన్  ఆధ్వర్యంలో  రైతు బంధు సంబరాలలో ముఖ్య అతిథులుగా  ఎమ్మెల్యే  బేతి సుభాష్ రెడ్డి , స్థానిక కార్పొరేటర్ స్వర్ణ రాజు హాజరై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర రావు  చిత్రపటానికి క్షీరాభిషేకం అభిషేకం చేశారు. ఈ సంద్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ నూతన సంవత్సరం లో రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని రైతులకు రైతుబంధు అందిస్తూ వర్షాలు పుష్కలంగా కురవడంతో సాగునీరు అందుబాటులో ఉందని డిమాండ్ ఉన్న పంటలను సాగు చేసి లాభాలు పొందాలని రైతులకు సూచించారన్నారు. రైతులకు ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తూ రైతు బంధు ద్వారా ముఖ్యమంత్రి  రైతులకు బాంధవుడు అయ్యాడు అని కొనియాడారు . ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు గడ్డం రవి కుమార్, గరిక సుధాకర్ ,కాప్రా డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సుడుగు మహేందర్ రెడ్డి , ప్రధాన కార్యదర్శి గిల్బర్ట్, నాయకులు సతీష్ రెడ్డి, మచ్చ పాండు, కొండల్ గౌడ్, బైరి భాస్కర్ గౌడ్, కొప్పుల కుమార్ ,ఉస్కమాల్ల శ్రీనివాస్ ,మహేష్, రాయ్, అక్బర్, మల్లారెడ్డి, శివ కుమార్ , సాయిరాం ,సునీల్, రాజు, కాప్రా డివిజన్ టిఆర్ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు గిరికబావి సురేఖ, మహిళలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

Related posts

కక్ష సాధింపు ధోరణిలోనే వై ఎస్ జగన్ పరిపాలన

Satyam NEWS

మున్నూరు కాపులకు తక్షణమే కార్పోరేషన్ ఏర్పాటు చేయాలి

Satyam NEWS

క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్‌

Satyam NEWS

Leave a Comment