తెలంగాణ రాష్ట్ర అవశ్యకతను ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత ఉద్యమ శిఖరం ప్రొఫెసర్ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా తెలంగాణ భవన్ లోని ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి
రాష్ట్ర హోం మినిస్టర్ మహమూద్ అలి,నగర మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే లు దానం నాగేందర్ , మాగంటి గోపీనాధ్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ లు .పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరు దశాబ్దాల పాటు తెలంగాణ రాష్ట్ర అవశ్యకతను ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత ఉద్యమ శిఖరం ఆని అన్నారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి