39.2 C
Hyderabad
May 4, 2024 21: 29 PM
Slider ముఖ్యంశాలు

హోం మంత్రి సమక్షంలో కొట్టుకున్న టిఆర్ఎస్ నేతలు

#HomeMinisterMahamoodAli

హోంమంత్రి మహమూద్ అలీ సమక్షంలోనే గోషామహల్ టిఆర్ఎస్ నాయకులు తన్నుకున్నారు. హైదరాబాద్  రాంకోఠి లోని రూబీ గార్డెన్స్ లో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల సన్నాహక సమావేశంలో ఈ ఘర్షణ జరిగింది.

హోంమంత్రి మహమూద్ అలీ  గోషామహల్ నియోజకవర్గ నాయకులు పాల్గొన్న ఈ సమావేశంలో ఒక ఉద్యమకారుడు నినాదాలు చేశాడు.

తనను వేదిక పైకి పిలవలేదని ఉద్యమకారుడు ఆర్వి మహేందర్ కుమార్  ముందుగా నిలదీశాడు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ హోంమంత్రి సమక్షంలో టిఆర్ఎస్ నాయకులు కొట్టుకున్నారు.

హోంమంత్రి మహమూద్ అలీ గొడవపడుతున్న నాయకులను శాంతింపచేశారు.

Related posts

ప్రపంచ మేధావి అంబేద్కర్ కు కేసీఆర్ ఘన నివాళి

Bhavani

ఫాక్ట్ ఫైండింగ్: ధాన్యం అమ్మే రైతులకు సౌకర్యాలు లేవు

Satyam NEWS

కరోనా కరోనా : మన పోలీసులకు ఓపిక చాలా ఎక్కువ

Satyam NEWS

Leave a Comment