37.7 C
Hyderabad
May 4, 2024 13: 21 PM
Slider ఆదిలాబాద్

బీజేపీలో పెద్ద ఎత్తున చేరిన గ్రామీణ యువకులు

#Dr.KottapallySrinivas

కొమురం భీం జిల్లా భారతీయ జనతా పార్టీలో పలువురు యువకులు చేరారు. కాగజ్ నగర్ పట్టణంలోని బీజేపీ నియోజకవర్గ కార్యాలం లో పెంచకల్ పెట్ మండల బిజెపి అధ్యక్షుడు తుమిడే భాస్కర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, సీర్పూర్ అసెంబ్లీ ఇంచార్జ్ డా.కొత్తపల్లి శ్రీనివాస్ బీజేపీలో చేరిన పెంచికల్ పెట్ మండలం కొండపెల్లి గ్రామ యువకులకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో పేచికల్ పేట్ మండల అధ్యక్షులు తుమ్మిడె భాస్కర్, దహేగం మండల అధ్యక్షులు రాంటెంకి సురేష్, BJYM జిల్లా అధ్యక్షులు యేలాగతి సూచిత్, BJYM జిల్లా ఉపాధ్యక్షులు మందడే సుధాకర్, BJYM కార్యదర్శి వెంకటేష్, సాయి, మల్లేష్, శ్రీకాంత్, సాయి తదితరులు పాల్గొన్నారు.

Related posts

థర్డ్ఐ:సొమ్ము వాడుకున్నఉద్యోగి సస్పెన్షన్

Satyam NEWS

రైతులు ఆగమవ్వద్దు ప్రతి గింజా ప్రభుత్వమే కొంటుంది

Satyam NEWS

ప్రభుత్వం ప్రజల్లో నమ్మకం కోల్పోయే సోషల్ మీడియా పై ఆశలు

Bhavani

Leave a Comment