వనపర్తి పట్టణంలోని కమ్మరి వీధి(పీర్ల చావిడి దగ్గర) అమరవాది వర లక్ష్మీ(70) ని హత్య చేశారని టౌన్ ఎస్ఐ యుగంధర్ రెడ్డి చెప్పారు. హత్యకు కారణాలు,హత్య చేసిన వారి వివరాలు తెలియదని తెలిపారు. మృతురాలు ఆర్యవైశ్య కులానికి చెందిన వారు. చిట్యాలకు చెందిన వరలక్ష్మి వనపర్తిలో ఉంటున్నారు.హత్య కేసు నమోదు చేశామని ఎస్ఐ చెప్పారు.
పొలిశెట్టి బాలకృష్ణ సీనియర్ విలేకరి సత్యం న్యూస్ నెట్