26.7 C
Hyderabad
May 16, 2024 09: 42 AM
Slider మహబూబ్ నగర్

వనపర్తిలో మహిళ హత్య

వనపర్తి పట్టణంలోని కమ్మరి వీధి(పీర్ల చావిడి దగ్గర) అమరవాది వర లక్ష్మీ(70) ని హత్య చేశారని టౌన్ ఎస్ఐ యుగంధర్ రెడ్డి చెప్పారు. హత్యకు కారణాలు,హత్య చేసిన వారి వివరాలు తెలియదని తెలిపారు. మృతురాలు ఆర్యవైశ్య కులానికి చెందిన వారు. చిట్యాలకు చెందిన వరలక్ష్మి వనపర్తిలో ఉంటున్నారు.హత్య కేసు నమోదు చేశామని ఎస్ఐ చెప్పారు.

పొలిశెట్టి బాలకృష్ణ సీనియర్ విలేకరి సత్యం న్యూస్ నెట్

Related posts

గండికోట ముంపు నిర్వాసితుల అరెస్టుకు రంగం సిద్ధం

Satyam NEWS

దళిత మహిళపై దాడి: స్పందించని పోలీసులు

Satyam NEWS

కాంగ్రెస్ తోనే అన్ని వర్గాల వారికి సంక్షేమ ఫలాలు

Satyam NEWS

Leave a Comment