24.7 C
Hyderabad
May 13, 2024 04: 31 AM
Slider కడప

గండికోట ముంపు నిర్వాసితుల అరెస్టుకు రంగం సిద్ధం

Kadapa Police

కడప జిల్లా తాళ్ల ప్రొద్దుటూరు ఎస్సీ కాలనీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గండికోట ముంపు నిర్వాసితులు అరెస్టుకు ప్రభుత్వం రంగం సిద్దం చేసింది.

దాంతో తాళ్ల ప్రొద్దుటూరు ఎస్సీ కాలనీ పోలీసుల వలయంలో ఉండిపోయింది. పరిహారం కోసం నాలుగు రోజులుగా ధర్నా చేస్తున్న ముంపు నిర్వాసితులకు ప్రభుత్వం నుంచి హామీ రాకపోగా వారిని అక్కడ నుంచి బలవంతంగా బయటకు పంపేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

ఇప్పటికే గండికోట జలాలు తాళ్లప్రొద్దుటూరు ఎస్సీ కాలనీని చుట్టుముట్టాయి. ధర్నా చేస్తున్న నిర్వాసితులను ఖాళీ చేయించేందుకు ధర్నా ప్రాంతానికి భారీ ఎత్తున పోలీసు బలగాలు చేరుకున్నాయి.

Related posts

అక్రమ కేసు పెట్టి, ఒక్క ఆధారం కూడా చూపలేకపోయారు

Satyam NEWS

మనుషుల్లో దేవుడు రామారావు మహరాజ్

Satyam NEWS

అయ్యప్ప పడిపూజ లో పాల్గొన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

Satyam NEWS

Leave a Comment