33.2 C
Hyderabad
May 15, 2024 20: 09 PM
Slider ఆధ్యాత్మికం

గిఫ్ట్: శ్రీ పద్మావతి అమ్మవారికి వెండి ఆవు, దూడ

padmavathi ammavaru

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి వెండి ఆవు, దూడ ను ఒక భక్తుడు కానుక గా ఇచ్చాడు. వీటి బరువు ఏడున్నర కిలోల వరకూ ఉంటుంది. తిరుపతికి చెందిన శ్రీనివాసులు రెడ్డి అనే భక్తుడు ఈ ఆవు, దూడ ప్రతిమను విరాళంగా అందించారు. వీటి విలువ రూ.3.75 లక్షల వరకూ ఉంటుంది. భక్తుడు ఈ వెండి ప్రతిమను ఆలయ సూపరింటెండెంట్, ప్రధాన అర్చకులకు అందించారు. ఈ ప్రతిమను శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల అలంకరణలో ఉపయోగించాలని  భక్తుడు కోరారు.

Related posts

బస్ స్టాండ్ లో కరోనా వైరస్ పై అవగాహన కార్యక్రమం

Satyam NEWS

రోడ్డు ప్ర‌మాదాల నివార‌ణ‌కు అవ‌గాహ‌న‌

Sub Editor

సోనూ సూద్ హై యాక్షన్ థ్రిల్లర్ ‘ఫతే’ 2023 జనవరి లో సెట్స్ పైకి

Bhavani

Leave a Comment