37.7 C
Hyderabad
May 4, 2024 11: 49 AM
Slider గుంటూరు

ఘనంగా కౌండిన్య IAS అకాడమీ 17 వ వార్షికోత్సవం

#Vishwabhushan Harichandan

కౌండిన్య ఎడ్యుకేషనల్ హబ్ IAS అకాడమీ 17 వ వార్షికోత్సవం గుంటూరులో ఘనంగా జరిగింది. కౌండిన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ పౌండర్ చైర్మన్ E.V.నారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా గవర్నర్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌడ సంఘ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ బి సి సాధికార రాష్ట్ర కన్వీనర్ యాంగ్ అండ్ డైనమిక్ లీడర్ చలుమోలు అశోక్ గౌడ్ దుశ్శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా కౌండిన్య నాలెడ్జ్ హబ్ లో నిరుపేద మెరిట్ విద్యార్థులకు ప్రసంశాపత్రం, స్కాలర్ షిప్స్ అందజేశారు.

Related posts

యువత మెరుగైన విద్య అభ్యసించేందుకు శిక్షణ

Satyam NEWS

పల్నాడు పాపం ఎవరిది చంద్రబాబూ?

Satyam NEWS

మృతురాలి కుటుంబానికి పరామర్శ

Satyam NEWS

Leave a Comment