కౌండిన్య ఎడ్యుకేషనల్ హబ్ IAS అకాడమీ 17 వ వార్షికోత్సవం గుంటూరులో ఘనంగా జరిగింది. కౌండిన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ పౌండర్ చైర్మన్ E.V.నారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా గవర్నర్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌడ సంఘ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ బి సి సాధికార రాష్ట్ర కన్వీనర్ యాంగ్ అండ్ డైనమిక్ లీడర్ చలుమోలు అశోక్ గౌడ్ దుశ్శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా కౌండిన్య నాలెడ్జ్ హబ్ లో నిరుపేద మెరిట్ విద్యార్థులకు ప్రసంశాపత్రం, స్కాలర్ షిప్స్ అందజేశారు.