29.7 C
Hyderabad
April 29, 2024 07: 03 AM
Slider హైదరాబాద్

యువత మెరుగైన విద్య అభ్యసించేందుకు శిక్షణ

#amberpet

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పూర్తి చేసుకున్న అభ్యర్థుల కు శిక్షణ తరగతులు నిర్వహించడానికి తగు స్థలం కేటాయిస్తామని హైదరాబాద్ అంబర్పేట్ కార్పొరేటర్ ఈ.విజయ్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చారు.

శిక్షణాతరగతులు నిర్వహించేందుకు స్థలం కేటాయించాలని కోరడంతో వారికి కార్పొరేటర్ హామీ ఇచ్చారు. యువత మెరుగైన విద్యను అభ్యసించి ఇటువంటి శిక్షణలు తీసుకోవడం చాలా అభినందనీయమని కొనియాడారు. 

వారికి శిక్షణ తరగతులకు అనువైన స్థలాన్ని పరిశీలించి మెరుగైన శిక్షణ అందించే విధంగా తోడ్పడుతనని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు జాకీ బాబు, మల్లికార్జున యాదవ్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Related posts

కరోనా అవేర్ నెస్: పసి వయసులోనే పెద్ద ఆలోచన

Satyam NEWS

ట్రాన్స్ఫర్: టీచర్ గంగయ్య సేవలు ప్రశంసనీయం

Satyam NEWS

హరిజన వాడ స్కూలుపై సర్కారు నిర్లక్ష్యం

Bhavani

Leave a Comment