38.2 C
Hyderabad
May 3, 2024 22: 10 PM
Slider ముఖ్యంశాలు

సింగరేణి కార్మికులకు 32% బోనస్

#CM KCR

2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను సింగరేణి సంస్థ లాభాల్లో 32% బోనస్‌గా కార్మికులకు అందించాలని సీఎం కెసిఆర్ నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి‌ నుండి లాభాల్లో కార్మికులకు అందించే వాటాను ప్రతి ఏడాది పెంచుతూ, బొగ్గు గని కార్మికులకు దేశంలోనే అత్యధికంగా దసరా కానుక అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. సీఎం కెసిఆర్ నిర్ణయం మేరకు ఉత్తర్వులు వెలువడనున్నాయి.

Related posts

సర్పవరం పంచాయితీలో మూడు కోట్ల నిధుల గల్లంతు

Bhavani

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి

Satyam NEWS

క్రాంతి కుమార్ దర్శకత్వంలో నరేంద్ర మోది బయోపిక్ “విశ్వనేత”

Satyam NEWS

Leave a Comment