39.2 C
Hyderabad
May 4, 2024 22: 53 PM
Slider ముఖ్యంశాలు

షర్మిల పై కేసు నమోదు

#Sharmila

వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలపై కేసు నమోదైంది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ విషయంలో సీఎం కేసీఆర్ పై, బీఆర్ఎస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అఫిడవిట్ రిలీజ్ చేసినందున బీఆర్ఎస్ కార్యకర్త నరేందర్ యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో షర్మిల పై పోలీసులు కేసు నమోదు చేశారు.

మొత్తం 2 సెక్షన్ల కింద షర్మిలపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. కార్యకర్త ఫిర్యాదు మేరకు పోలీసులు షర్మిలపై సెక్షన్ 505 (2), 504 కింద కేసు నమోదు చేశారు.

Related posts

స్కూలుకు వచ్చే విద్యార్థులకు ధర్మల్ పరీక్షలు

Satyam NEWS

గంజాయి పంటపై ఏపి పోలీసుల ఉక్కుపాదం

Bhavani

ఉచిత వ్యాక్సిన్ పై జగన్ యూటర్న్ తీసుకోవడంలో ఆంతర్యమేమిటి?

Satyam NEWS

Leave a Comment