అన్నమయ్య జిల్లా రామాపురం మండలం హసనాపురంలో దారుణం జరిగింది. అనుమానంతో భార్యను హతమార్చాడో భర్త. ఫాతిమా అనే ఆమె అంగన్వాడీ టీచర్ గా పనిచేస్తున్నది. అయితే ఫాతిమా పై ఆమె భర్త ఖాదీర్ బాష కు అనుమానం వచ్చింది. దాంతో భార్య ఫాతిమా ను రొకలబండతో కొట్టి భర్త ఖాదీర్ బాష చంపాడని పోలీసులు తెలిపారు. తండ్రి జైల్ పాలు కావడం,తల్లి మృతి చెందడంతో చిన్నారులు అనాధలైనారు.
previous post
next post