ఇటీవల తిరుమల మెట్ల మార్గంలో చిన్నారిని బలితీసుకున్న చిరుత ఎట్టకేలకు చిక్కింది. బాలికపై దాడి చేసిన ప్రాంతంలో బోను ఏర్పాటు చేసిన అధికారులు, దానిని పట్టుకునేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు. అర్ధరాత్రి బోనులో చిక్కిన చిరుత ను తిరుపతి ఎస్వి జూ పార్క్ కు తరలిస్తామని అధికారులు తెలిపారు. అలాగే బోనులో చిక్కే సమయంలో చిరుత గాయపడిందని చెప్పారు.
previous post