ఇల్లందు మండలం, మాణిక్యారం గ్రామంలో నిర్వహించిన బోనాల వేడుక కార్యక్రమానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య ముఖ్య అతిథిగా హాజరై బొనమెత్తారు. గ్రామంలో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో వారివెంట ఎంపీ టీసీలు బానోత్ రోజా, మండల రాము, పూనెం సురేందర్, కాంగ్రెస్ నేతలు మడుగు సాంబమూర్తి, బోళ్ల సూర్యం, చిల్లా శ్రీనివాస్, కిన్నెర నర్సయ్య, బానోత్ శారదా, చెన్నూరి శ్రీను, చెన్నూరి కృష్ణ, ఉపేందర్, వెంకటాద్రి, కోడి మల్లయ్య, కటికల నాగేశ్వరరావు, చండ్రు శ్రీను, గుగ్లోత్ నాగార్జున, రావూరి సతీష్, సాల్మన్ బల్లెం పాల్గొన్నారు.