29.7 C
Hyderabad
May 3, 2024 06: 48 AM
Slider ముఖ్యంశాలు

పారదర్శకంగా ఓటర్ జాబితా రూపొందించాలి

#Chief Electoral Officer

పారదర్శకంగా ఓటరు జాబితా రూపకల్పనకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ అన్నారు. హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, రాష్ట్ర జాయింట్ ప్రధాన ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్, ఇతర రాష్ట్ర స్థాయి అధికారు లతో కలిసి రాష్ట్ర శాసనసభకు జరగబోయే సాధారణ ఎన్నికలపై జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు.

రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ, పోలింగ్ కేంద్రాల ధ్రువీకరణ, అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటింగ్ టర్న్ అవుట్ పెంపుకు తీసుకోవాల్సిన చర్యలు, నూతన ఓటర్ల నమోదు, ఓటర్ల జాబితాలో లింగ నిష్పత్తి, జనాభా ఓటర్ల నిష్పత్తి తదితర అంశాలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ లకు పలు సూచనలు చేశారు.

Related posts

వైసీపీలో మరో ధిక్కార స్వరం

Satyam NEWS

పశ్చిమ బెంగాల్ పంచాయితీ పోలింగ్ రక్తసిక్తం

Satyam NEWS

పుల్వామా జిల్లాలో ఎన్ కౌంటర్: ముగ్గురు టెర్రరిస్టులు హతం

Satyam NEWS

Leave a Comment