32.2 C
Hyderabad
May 9, 2024 11: 24 AM
Slider మహబూబ్ నగర్

ఆసరా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోండి

#Raghuprolu Vijayalakshmi

నూతన ఆసరా పెన్షన్ పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. కుటుంబంలో పెన్షన్ దారుడు చనిపోతే ( భార్య చనిపోతే భర్తకు, భర్త చనిపోతే భార్యకు ) ఆ స్థానంలో కుటుంబంలో ఒకరికి పెన్షన్ పొందే అవకాశం ఉంది.

ఆ కుటుంబంలోని 57 సంవత్సరాలు వయసు పైబడి ఉన్న వారు అర్హులు. అలాంటి వారు మున్సిపాలిటీలో కింద తెలిపిన డాక్యుమెంట్లు జతపరిచి దరఖాస్తు చేసుకోవాలని తెలియజేస్తున్నట్లు కొల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ రఘుప్రోలు విజయలక్ష్మి చంద్రశేఖర చారి తెలిపారు.

జతపర్చవలసిన డాక్యు మెంట్లు:
1.చనిపోయిన వారి డెత్ సర్టిఫికెట్.

2.చనిపోయిన వారి ఆధార్ కార్డు.

3.ఇప్పుడు అర్హులైన వారి ఆధార్ కార్డు.

4.ఇప్పుడు అర్హులైన వారి ఫోటో.

5.ఇప్పుడు అర్హులైన వారి బ్యాంకు పాస్ బుక్

Related posts

జగన్ జిల్లాల పర్యటన కోసం బుల్లెట్ ప్రూఫ్ బస్సులు

Satyam NEWS

ఎస్ 5 నో ఎగ్జిట్ థియేట్రికల్ హక్కులకు భారీ అమౌంట్

Bhavani

వరి పంట అడుగులో డీఏపీ నే వాడాలి

Satyam NEWS

Leave a Comment