29.7 C
Hyderabad
May 6, 2024 06: 19 AM
Slider నిజామాబాద్

వరి పంట అడుగులో డీఏపీ నే వాడాలి

summer crop

నిజామాబాద్ జిల్లా నాగిరెడ్డిపేట్ మండలంలోని మాల్ తుమ్మెద గ్రామంతో పాటు ఆయా గ్రామంలో కొనసాగుతున్న యాసంగి వరి పంట సాగును ఏవో విజయశేఖర్,  ఏ ఈ ఓ లు సందర్శించారు. అలాగే సాగుచేసిన పంట వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. వరి పంటలో అడుగున 20: 20:0:13 బదులు డీఏపీ ని వాడాలని రైతులకు వివరించారు.

ఇలా చేయడం వల్ల పెట్టుబడి ఖర్చులు తగ్గి అధిక దిగుబడిని పొందవచ్చునని రైతులకు ఏవో విజయశేఖర్ వివరించారు. అనంతరం మెల్ల కుంట తండా,చీనూర్ గ్రామాలలో క్రాప్ బుకింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏ ఈ ఓ లు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

సంజీవరాయ స్వామి ఆలయంలో వేడుకగా మగవారి పొంగల్లు

Satyam NEWS

మంత్రి బొత్స కు కరోనా… హైదరాబాద్ అపోలో చేరిక…!

Satyam NEWS

హైకోర్టు న్యాయమూర్తుల బదిలీకి కొలీజియం సిఫార్సు

Murali Krishna

Leave a Comment