18.7 C
Hyderabad
January 23, 2025 02: 15 AM
Slider నిజామాబాద్

వరి పంట అడుగులో డీఏపీ నే వాడాలి

summer crop

నిజామాబాద్ జిల్లా నాగిరెడ్డిపేట్ మండలంలోని మాల్ తుమ్మెద గ్రామంతో పాటు ఆయా గ్రామంలో కొనసాగుతున్న యాసంగి వరి పంట సాగును ఏవో విజయశేఖర్,  ఏ ఈ ఓ లు సందర్శించారు. అలాగే సాగుచేసిన పంట వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. వరి పంటలో అడుగున 20: 20:0:13 బదులు డీఏపీ ని వాడాలని రైతులకు వివరించారు.

ఇలా చేయడం వల్ల పెట్టుబడి ఖర్చులు తగ్గి అధిక దిగుబడిని పొందవచ్చునని రైతులకు ఏవో విజయశేఖర్ వివరించారు. అనంతరం మెల్ల కుంట తండా,చీనూర్ గ్రామాలలో క్రాప్ బుకింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏ ఈ ఓ లు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

కంటి ఆపరేషన్లు చేసుకున్న వారిని పరామర్శించిన మంత్రి రోజా

Satyam NEWS

ఎన్ ఎస్ ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ఎయిడ్స్ పై అవగాహన

Satyam NEWS

వంద రోజులకు చేరుతున్న కొటారు గడప గడప యాత్ర

mamatha

Leave a Comment