28.7 C
Hyderabad
May 6, 2024 08: 49 AM
Slider ప్రత్యేకం

మొన్న తాడేపల్లి, నిన్న గుంటూరు, తాజాగా పూసపాటిరేగ

#depikapatilips

ఏపీ రాష్ట్రం దారుణాలకు కేరాఫ్ అడ్రస్ మారుతన్నట్టు జరుగుతున్న దారుణాల బట్టి విశిదమవుతోంది. మొన్న తాడేపల్లి, నిన్న గుంటూరు, తాజాగా విజయనగరం జిల్లా పూసపాటిరేగ. మూడు చోట్ల ప్రేమోన్మాదులే బరితెగించి.. అమ్మాయిల జీవీతాలతో ఆడుకుని వాళ్ల కన్నవారి హని క్షోభకు గురి చేస్తున్నారు.

తాజాగా రాష్ట్రంలో ఉత్తరాంధ్ర జరిగిన దారుణం తెలిస్తే ఎవ్వరినై చలించక మానరు.జిల్లా లోని పూసపాటిరేగ మండలం లౌ ప్రేమించిన అమ్మాయిపై అనుమానం పెట్టుకున్న ప్రేమికుడే ఉన్మాదిలా మారి….అర్ధరాత్రి నిద్రపోతున్న అమ్మాయి ఒంటిపై పెట్రోల్ పోసాడా ఉన్మాది. గత రాత్రి దారుణ ఘటన జరగగా ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్ లో ఆ బాధితురాలు చికిత్స పొందుతోంది. విషయం కాస్త మీడియా లి రావడంతో హుటాహుటిన జిల్లా ఎస్పీ దీపికా పాటిల్… విజయనగరం డీఎస్పీ అనిల్ కుమార్ ను ఘటనా స్థలికి వెళ్లాలని ఆదేశించారు. అనంతరం జిల్లా కేంద్ర హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాధితురాలిని ఎస్పీ దీపికా పరామర్శించారు. ఎస్పీ వెంట డీఎస్పీ అనిల్ కూడా ఉన్నారు.

హాస్పిటల్ కు వచ్చిన మంత్రి బొత్స ,జిల్లా కలెక్టర్ సూర్యకుమారి…!

సమాచారం తెలుసుకున్న మంత్రి బొత్స హుటాహుటిన జిల్లాలో పర్యటించిన… విషయం తెలిసిన వెంటనే అత్యవసరంగా జిల్లా కేంద్ర హాస్పిటల్ కు వెళ్లి బాధితురాలిని పరామర్శించారు. సకాలంలో వైద్యం అందించాలని డాక్టర్లకు మంత్రి బొత్స ఆదేశించారు.

Related posts

ములుగు ఎస్పీని కలిసిన ప్రమోషన్ పొందిన ఏఎస్ఐలు

Satyam NEWS

రైతు మెడపై వేలాడుతూనే ఉన్న ‘కొత్త చట్టం కత్తి’

Satyam NEWS

సూసైడ్ నోట్: భార్యకు మరో వివాహం చేసి సంతోషంగా

Satyam NEWS

Leave a Comment