37.7 C
Hyderabad
May 4, 2024 12: 39 PM
Slider ఖమ్మం

21న బాబు పర్యటన విజయవంతం చేయాలి

#jeevan

తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు  ఖమ్మం పర్యటన సందర్భంగా ఈ నెల 21న  జరిగే  బహిరంగ సభను విజయవంతం చేయాలని ఖమ్మo వ్యవసాయ మార్కెట్ లో రైతులు, వ్యాపారస్థులను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్లూరి జీవన్ కుమార్ ఆధ్వర్యంలో కలిసి ప్రచారం చేశారు. ప్రభుత్వ కళాశాల మైదానంలో జరిగే ఈ సభ ద్వారా రాష్ట్ర రాజకీయాలలో మార్పు రావాలని పిలుపునిచ్చారు. జీవన్ తో పాటు ఖమ్మం పార్లమెంట్ నాయకులు  రాష్ట్ర కార్యదర్శి తోటకూరి శివయ్య , రాష్ట్ర కార్యదర్శి చేతుల నాగేశ్వరరావు , పార్లమెంట్ ఉపాధ్యక్షులు కొండబాల కరుణాకర్ , ఆర్గనైజింగ్ కార్యదర్శి నాగార్జున శ్రీనివాస్, నాయకులు కర్నాటి సీతారాములు పాలడుగు క్రిష్ణ ప్రసాద్ పలువురు వ్యాపారులు రైతులు పాల్గొన్నారు.

Related posts

నేల నుదుటిపై నాగలి సంతకం

Satyam NEWS

గులాబీమయమైన అంబర్ పేట

Satyam NEWS

నిర్భయంగా ఓటు వేయాలని రాష్ట్ర డీజీపీ పిలుపు..!

Satyam NEWS

Leave a Comment