40.2 C
Hyderabad
May 5, 2024 15: 41 PM
Slider ముఖ్యంశాలు

బీసీ కులాలకు అన్యాయంపై బీజేపీ ధర్నా

#uppal

బీసీ కులాలను ఎంబీసీ కులాలను సీఎం కేసీఆర్ మోసగిస్తున్నారని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. BC కులాలను, MBC కులాలను మోసగిస్తున్న కేసీఆర్ వైఖరికి నిరసనగా ఈసీఎల్ చౌరస్తాలో ఉప్పల్ మాజీ శాసనసభ్యులు  ఎన్ వి ప్రభాకర్  24 గంటల నిరసన ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి బిజెపి అధికార ప్రతినిధి మచ్చ లక్ష్మణ్ గౌడ్, జిల్లా బీజేవైఎం అధ్యక్షులు చల్లా ప్రభాకర్, డి నాదం డివిజన్ అధ్యక్షులు రాష్ట్ర విశ్వకర్మ సెల్ కన్వీనర్ పూసల బ్రహ్మచారి అధికార ప్రతినిధి గోపాల్ గౌడ్ జిల్లా కార్యదర్శి ,అంబటి వెంకటాచలం , K. సురేందర్ గౌడ్, రాష్ట్ర S T మోర్చా ప్రధాన కార్యదర్శి రవి నాయక్, రావుల బాలకృష్ణ గౌడ్, కార్పొరేటర్ చేతన హరీష్, గొరిగి కృష్ణ, తాళ్ల బాలకృష్ణ గౌడ్, మహేశ్వర్ రెడ్డి  దొంతుల ప్రభాకర్, చిత్తారి ముదిరాజ్,  శ్రీధర్, సహదే గౌడ్, బ్రహ్మచారి సందీప్, రోహిత్, సోమేశ్ నాయకుడు, అశోక్, ఆర్ వెంకటేష్, అప్పి, చంద్రకళ, కళావతి, తిరుమల మరియు ఇతర ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు. సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా 

Related posts

అంగరంగ వైభవంగా గణనాథుడు నిమజ్జన వేడుకలు

Satyam NEWS

ప్రజలతో మమేకమైన నాయకుడు ఎర్రంనాయుడు

Satyam NEWS

బండి సంజయ్ అరెస్టు కు నిరసనగా రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు బీజేపీ సమాయత్తం

Satyam NEWS

Leave a Comment