సేవాలాల్ మహారాజ్ ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఉప్పల్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి ఆకాంక్షించారు.. గురువారం చర్లపల్లి డివిజన్ మారుతి కాలనీ బంజారా సోదరుల ఆహ్వానం మేరకు తీజ్ పండుగ ఉత్సావాల్లో పాల్గొనగా బంజారా సోదర సోదరీ మణులు ఉప్పల్ నియోజకవర్గ BRS పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి కి ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్బంగా బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతు సేవాలాల్ మహారాజ్ ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతున్ని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో BRS నాయకులు మహేష్ గౌడ్,మారుతీ కాలనీ అధ్యక్షులు ధీరావత్ శ్రీనివాస్, హన్మంతు నాయక్,కిషన్ నాయక్,జామల నాయక్,నర్సింహా నాయక్,డి.రెడ్డి నాయక్, శంకర్ నాయక్,జగన్ నాయక్, చందు నాయక్,యం. కిషన్ నాయక్,భీమా నాయక్,వి.రెడ్డి నాయక్,మాల్యా నాయక్,గోవింద్ నాయక్, బాలాజీ నాయక్,అరుణ, రాఘవ్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, శ్రీశైలం,అశోక్ , మహేందర్ రమణ, మధు సుధన్ రెడ్డి, సంతోష్, ముకేష్ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా