29.7 C
Hyderabad
April 29, 2024 07: 55 AM
Slider హైదరాబాద్

అంగరంగ వైభవంగా గణనాథుడు నిమజ్జన వేడుకలు

#uppal2

మేడ్చల్ జిల్లా కాప్రా సర్కిల్ పరిధిలోని ఎస్ రావు నగర్ డివిజన్ కమలానగర్ కాలనీలో  రెబల్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణనాథుడు నిమజ్జన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ మల్కాజ్గిరి  జిల్లా మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలు నాంపల్లి రూప సుధాకర్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా రెబల్ యూత్ నిర్వాహకులు నాంపల్లి రూపా సుధాకర్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీజే శివ , యోగి , ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

నవంబరు 4న తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగం

Satyam NEWS

మైనర్ బాలికపై వాలంటీర్ అత్యాచారం

Satyam NEWS

మున్నూరు కాపు సంఘం కమిటీ అధ్యక్షుడిగా కోల నాగేశ్వరరావు

Satyam NEWS

Leave a Comment