37.2 C
Hyderabad
May 6, 2024 12: 20 PM
Slider హైదరాబాద్

హైదరాబాద్ బోలక్ పూర్ వద్ద విద్యుత్ షాక్ తో బాలుడు మృతి

#DeadBody

భోలక్ పూర్ డివిజన్ దేవి చౌక్ వద్ద డీసీఎం ఎత్తు ఎక్కువగా ఉండటంతో విద్యుత్ తీగలకు తగిలి విద్యుత్ తీగ తెగి పడిపోయింది. డీసీఎం వెనకాల వస్తున్న  మహమ్మద్ సమీర్ (14) ద్విచక్రవాహనంపై విద్యత్ తీగ పడటంతో విద్యుత్ షాక్ తో అక్కడికక్కడే మృతిచెందాడు. తండ్రి మహమ్మద్ ఖదీర్ సమోసా వ్యాపారం చేస్తుంటాడు. హోటల్స్ వెళ్లి కలెక్షన్ తీసుకొని వస్తున్న సందర్భంలో ఈ ఘటన జరిగింది. ముషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

అంబర్ పేట చే నంబర్ వద్ద ఒక వైపు రాకపోకలను అనుమతించాలి

Bhavani

త్వరలో ఏర్పాటు కాబోతున్న మన్యం జిల్లా హెడ్ క్వార్టర్ లో…విద్యార్థుల నిరసన

Satyam NEWS

అందరినీ మెప్పించే పిల్లల వినోదం : హౌస్ అరెస్ట్

Satyam NEWS

Leave a Comment