39.2 C
Hyderabad
May 4, 2024 22: 04 PM
Slider జాతీయం

ట్రాజెడీ:పెళ్లి వారి బస్సు నదిలో పడి 24 మంది మృతి

bus felt in river 24 died in rajasthan

పెళ్లి వేడుకలకు వెళ్తున్న ఓ బస్సు నదిలో పడి 24 మంది దుర్మరణం చెందిన సంఘటన రాజస్థాన్‌లో బుధవారం ఉదయం జరిగింది.ఘటన సమయంలో బస్సులో 40 మందికి పైగా ప్రయాణిస్తుండాగా ఇప్పటివరకు కనీసం 24 మంది మృతిచెందినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. బూండీలోని కోట లాల్‌సాత్‌ మెగా హైవేపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది.


పెళ్లి వేడుక నిమిత్తం వరుడి కుటుంబం, బంధువులతో కోట నుంచి సవాయ్‌మాధోపూర్‌ వెళ్తున్న ఓ బస్సు ప్రమాదవశాత్తు వంతెనపై నుంచి మేజ్‌ నదిలో బోల్తాపడింది. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు ప్రయాణికులను రక్షించే ప్రయత్నం చేశారు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు.

Related posts

తబ్లిగీ జమాత్ చీఫ్ మౌలానా సాద్ అరెస్టు

Satyam NEWS

ఖమ్మం విద్యా సంస్థల్లో సమ్మర్ క్యాంప్ లు

Satyam NEWS

ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు

Satyam NEWS

Leave a Comment