30.3 C
Hyderabad
March 15, 2025 10: 55 AM
Slider ఆదిలాబాద్

ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు

CMRF Nirmal

కరోనా వైరస్ బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయనిధి విరాళాం అందించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారుఖీ అన్నారు. కరోనా బాధితులను ఆదుకోవడానికి రాష్ర్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి సహాయనిధికి నిర్మల్ పట్టణానికి చెందిన 2వ వార్డు కౌన్సిలర్ సాదం స్వప్న అరవింద్ అధ్వర్యంలో పొలిశెట్టి విజయ్ కుమార్ తన వంతు సహాయంగా రు.10000/- ల  చెక్కును గురువారం రోజున జిల్లా కలెక్టర్ కు అందజేశారు. కరోనా నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సంఘీభావంగా విరాళం అందించినందుకు ఈ సందర్బంగా కలెక్టర్ వారికి ధన్యవాదాలు తెలిపారు.

Related posts

పడవ ప్రయాణం చేస్తే కఠిన చర్యలు తప్పవు

Satyam NEWS

అత్యంత సంపన్నురాలు ఐశ్వర్యరాయ్ పుట్టిన రోజు నేడు

mamatha

కొన్ని ప్రాంతాల్లో వెనక్కి తగ్గుతామని హామీ ఇచ్చిన రష్యా

Satyam NEWS

Leave a Comment