38.2 C
Hyderabad
May 3, 2024 20: 08 PM
Slider ఆధ్యాత్మికం

శ్రీశైలం దేవస్థానానికి మహాశివరాత్రి ఆదాయం రూ. 4 కోట్లు

srisailam-gopuram

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో శ్రీశైలం వచ్చిన భక్తులు సమర్పించిన హుండీ కానుకల లెక్కింపు పూర్తి అయింది. దేవస్థాన కల్యాణ మండపంలో ఈ హుండీ కానుకలను లెక్కించారు. ఈ నెల 14వ తేదీ నుంచి 24వ తేదీ వరకు శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రూ.3,97,80,828 ఆదాయం వచ్చిందని దేవస్థాన కార్యనిర్వహణాధికారి కేఎస్‌ రామరావు తెలిపారు. 

Related posts

సి‌పి‌ఎం కార్యాలయానికి టి‌ఆర్‌ఎస్ నేతలు

Murali Krishna

మహావీర్ ఇంజనీరింగ్ సర్వీస్ ను ప్రారంభించిన ఉప్పల్ ఎమ్మెల్యే

Satyam NEWS

శివకుమార్ ఆస్తుల విలువ రూ.1,413 కోట్లు

Bhavani

Leave a Comment