కరోనా కోరల నుంచి అమితాబ్ బచ్చన్ బయటపడ్డారు. ఆయనకు కరోనా నెగెటీవ్ వచ్చినట్లు ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ తెలిపారు. అమితాబ్ బచ్చన్ కరోనా బారిన పడి ముంబయిలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందిన...
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం అయిన కడప జిల్లా పులివెందులలో ఉద్రిక్తత నెలకొన్నది. పులివెందుల కోవిడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఒక కరోనా రోగి మరణించాడు. దాంతో ఆ...
కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు కరోనా సోకింది. ఆయనకు కరోనా పాజిటీవ్ వచ్చినట్లు ఆయనే వెల్లడించారు. తనకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో పరీక్ష చేయించుకున్నానని ఆ పరీక్షలో కరోనా పాజిటీవ్ వచ్చిందని అమిత్ షా...
విభజిత ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసిన నాటి కన్నా ఘోరమైన పరిస్థితులలోకి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ బిజెపి వెళ్లిపోయింది. మూడు రాజధానుల బిల్లుపై గవర్నర్ సంతకం చేయడానికి ఒక రోజు ముందు...
వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి కరోనా సోకింది. అక్కడ పని చేసే ల్యాబ్ టెక్నీషియన్ల నుంచి డాక్టర్ల వరకూ దాదాపుగా అందరికి కరోనా పాజిటీవ్ వచ్చింది. అధికారికంగా ఎవరూ లెక్కలు చెప్పడం లేదు కానీ మొత్తం...
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర మంత్రి కమలారాణి కరోనా వైరస్ సోకడంతో మరణించారు. కమలారాణి ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గంలో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఆమె వయసు 62 సంవత్సరాలు. కరోనా పాజిటీవ్...
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి, మాజీ మంత్రి వై ఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సీబీఐ దర్యాప్తులో తాత్కాలిక విరామం ఏర్పడింది. కేసు విచారణ చేస్తున్న సీబీఐ అధికారుల...
‘‘నాకు కరోనా సోకిన లక్షణాలు కనిపిస్తున్నాయి. దాంతో నేను కరోనా టెస్టు చేయించుకున్నాను. నేను అనుకున్నట్లుగానే కరోనా పాజిటీవ్ వచ్చింది. నేను మాస్క్ వాడాను. సోషల్ డిస్టెన్సింగ్ పాటించాను. అంతే కాదు తరచూ నా...
బాజీ బాబాజీ చందనోత్సవం నేడు వైభవంగా జరిగింది. కరోనా ఆంక్షల కారణంగా భక్తులు అందరూ ఆన్ లైన్ లోనే చందనోత్సవం నిర్వహించుకున్నారు. విజయవాడ భవానీ పురంలో ఉన్న బాజీ బాబాజీ దర్గాలో ముఖ్యమైన వ్యక్తులు...