37.2 C
Hyderabad
May 2, 2024 13: 54 PM

Category : Slider

Slider ముఖ్యంశాలు

సీఎస్ నీలంసాహ్ని పదవీకాలం పొడిగించండి

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ సీఎస్ నీలం సాహ్ని పదవీకాలం మరో మూడు నెలలు పొడిగించాలని కోరుతూ ఏపీ సీఎం జగన్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. నీలం సాహ్ని పదవీకాలం జూన్ 30 నాటికి ముగిసింది. ఆమె...
Slider ఆధ్యాత్మికం

శ్రీ రామజన్మ భూమిలో భవ్య మందిర నిర్మాణానికి ఏర్పాట్లు పూర్తి

Satyam NEWS
శ్రీ రామజన్మ భూమిలో భవ్య మందిర నిర్మాణం కోసం జరిగే భూమి పూజ, శంకుస్థాపన కార్యక్రమాల కోసం దేశం మొత్తం నుంచి వందలాది నదుల నీళ్ళు, అనేక పవిత్ర, పుణ్య స్థలాలకు చెందిన మట్టి...
Slider గుంటూరు

హైదరాబాద్‌ గుంటూరు రోడ్డు 4 వరసలకు విస్తరించండి

Satyam NEWS
హైదరాబాద్‌, గుంటూరు వయా మాచర్ల మీదుగా ఉన్న రహదారిని 4 వరసల రోడ్డుగా విస్తరించాలని నరసరావుపేట ఎంపీ లావు  శ్రీకృష్ణదేవరాయలు, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రవాణా, రోడ్లు, భవనాల శాఖల ముఖ్య కార్యదర్శి...
Slider మహబూబ్ నగర్

పేకాట రాయుళ్లపై కొల్లాపూర్ పోలీసుల దాడి

Satyam NEWS
కరోనా సమయం అని కూడా చూడకుండా లక్షలాది రూపాయలతో పేకాట ఆడే పెద్దలను కొల్లాపూర్ పోలీసులు పట్టుకున్నారు. కొల్లాపూర్ సిఐ బి.వెంకట్ రెడ్డికి పక్కా సమాచారం రావడంతో ఆయన ఒక ప్రణాళిక ప్రకారం తన...
Slider నల్గొండ

పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి ఆదుకోవాలి

Satyam NEWS
ప్రతి పేద కుటుంబానికి నెలకి 7,500 రూపాయల చొప్పున ఆరు నెలల పాటు ప్రతి వ్యక్తికి పది కేజీల సన్నబియ్యం ఇవ్వాలని జిల్లా సి ఐ టి యు ఉపాధ్యక్షులు శీతల రోషపతి ప్రభుత్వాన్ని...
Slider మహబూబ్ నగర్

కొల్లాపూర్ ప్రాంతంలో పెద్దఎత్తున నల్లబెల్లం స్వాధీనం

Satyam NEWS
అక్రమ సారాకు ఉపయోగించే నల్లబెల్లం, పటిక నిల్వలను ఎక్సైజ్ పోలీసులు భారీ ఎత్తు స్వాధీనం చేసుకున్నారు. కొల్లాపూర్ మండలంలోని పలు గ్రామాలలో ప్రతి రోజూ నిర్వహించే రూట్ వాచ్ లో భాగంగా ఎక్సైజ్ పోలీసులు...
Slider కవి ప్రపంచం

పాములపర్తి వారికో పట్టుపోగు

Satyam NEWS
మౌన చక్రవర్తిగా  పేరుగాంచిన  పాములపర్తి ఆర్భాటాలెరుగని అఖండుడు, అనైతికత అంటని  ఉద్దండుడు విని వినినంతనె వేగపడని ఘటికుడు బహుభాషా కోవిదుడీ లోపలి మనిషి అసమ్మతిని,ఆరోపణల్ని అవలీలగా అధిగమించిన ధీశాలి ప్రశంసలకి  పొంగిపోని మౌని, విమర్శలకు...
Slider జాతీయం

రాయలసీమ లిఫ్ట్ పనులను వెంటనే నిలిపివేయాలి

Satyam NEWS
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమును వెంటనే నిలిపివేయాల్సిందిగా కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా నదిపై కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి పరిపాలనా అనుమతులు మంజూరు చేయడాన్ని...
Slider నల్గొండ

ప్రజా మన్ననలు పొందిన ఉద్యోగి ధన్యుడు

Satyam NEWS
పదవీ కాలంలో ప్రజలకు మంచి సేవలు అందించి వారి మన్ననలు పొందిన ఉద్యోగి ఉత్తముడని జూనియర్ సివిల్ జడ్జి యన్.మంజుల అన్నారు. గురువారం హుజూర్ నగర్ కేంద్రంలోని జూనియర్, సీనియర్ కోర్టులో పదవీ విరమణ...
Slider మహబూబ్ నగర్

అధికారుల నిర్లక్ష్యంతోనే పెరుగుతున్న కరోనా కేసులు

Satyam NEWS
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో అధికారుల నిర్లక్ష్యంతోనే కల్వకుర్తి లో కోవిడ్-19  కేసులు విచ్చలవిడిగా పెరుగుతున్నాయని పట్టణ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రంలోని పాలమూరు చౌరస్తాలో గల సాయి శ్రీనివాస...