ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర మంత్రి కమలారాణి కరోనా వైరస్ సోకడంతో మరణించారు. కమలారాణి ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గంలో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఆమె వయసు 62 సంవత్సరాలు. కరోనా పాజిటీవ్...
వలస కూలీల సమస్యను పరిష్కరించడంలో ప్రధాని నరేంద్రమోడీ అత్యంత ఘోరంగా విఫలమయ్యారని నిరూపించేందుకు కాంగ్రెస్, వామపక్షాలు నానా తంటాలు పడుతున్నాయి. అందులో భాగంగానే వలస కూలీలపై అత్యంత ప్రేమ ఉన్నట్లు చెప్పేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్...