40.2 C
Hyderabad
May 5, 2024 16: 09 PM
Slider

ఎడ్ల సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో శతాబ్ది ఉత్సవాలు ప్రారంభం

#Edla Sudhakar Reddy

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అంబర్పేట్ బిఆర్ఎస్ అంబర్పేట్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఎడ్ల సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు మహంకాళి ఆలయంలో ప్రచార రథం వాహనానికి ప్రత్యేక పూజలు

నిర్వహించి అంబర్పేట్ చే నెంబర్ చౌరస్తాలో జాతీయ జెండా ఎగురవేసి అనంతరం బిఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ చేతపడానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీ

ఎత్తున బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, సీనియర్ నాయకులు, ఉద్యమకారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు గరిగంటి రమేష్, మాజీ కార్పొరేటర్లు గరిగంటి శ్రీదేవి రమేష్ , పులి జగన్ , టిఆర్ఎస్ సీనియర్

నాయకులు దూసరి శ్రీనివాస్ గౌడ్, నాగేష్ గౌడ్, జీవన్ గౌడ్, మురళీకృష్ణ, సుశీలరెడ్డి, విజేతారెడ్డి, సులోచన, రాము, భగవాన్, రాజుగౌడ్, బీవీ రమణ, ఖలేద్, అహ్మద్, అంబర్పేట్ స్టూడెంట్ వింగ్ ప్రెసిడెంట్ జెడి ప్రసాద్ , జనార్ధన్, చందర్ చారి,

దిలీప్ కుమార్, నేత, బాబా, నందు, కనకయ్య, అంబర్పేట్ యూత్ వైస్ ప్రెసిడెంట్ మహేష్ గంగపుత్ర తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, అంబర్పేట్

Related posts

రెబల్ బెల్స్:ఎదురు తిరిగినా తమ వైపు తిప్పుకుంటారా

Satyam NEWS

కరోనా వాక్సిన్ విషయంలో మానవ కోణం అవసరం

Satyam NEWS

తాళ్ళపాక‌ శ్రీ చెన్నకేశవ, శ్రీ సిద్ధేశ్వరస్వామి బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభం

Satyam NEWS

Leave a Comment