చైతన్య విద్యా సంస్థల ఛైర్మన్ డా. బొప్పన సత్యనారాయణ రావు(Dr BS Rao) తుది శ్వాస విడిచారు. అనారోగ్యంతో హైదరాబాద్ ఆస్పత్రిలో చేరిన ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. హైదరాబాద్ నుంచి ఆయన మృతదేహాన్ని విజయవాడ తాడిగడప లోని ఆయన నివాసానికి తీసుకువస్తున్నారు.
previous post
next post