23.2 C
Hyderabad
May 7, 2024 19: 24 PM
Slider ముఖ్యంశాలు

చైతన్య అధినేత మృతి

#Dr. Boppana Satyanarayana

చైతన్య విద్యా సంస్థల ఛైర్మన్ డా. బొప్పన సత్యనారాయణ రావు(Dr BS Rao) తుది శ్వాస విడిచారు. అనారోగ్యంతో హైదరాబాద్ ఆస్పత్రిలో చేరిన ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. హైదరాబాద్ నుంచి ఆయన మృతదేహాన్ని విజయవాడ తాడిగడప లోని ఆయన నివాసానికి తీసుకువస్తున్నారు.

Related posts

పవన్ ను కలిసిన రాజంపేట శ్రీనివాసరాజు

Satyam NEWS

కార్మికుల ఆరోగ్యం పట్టించుకోని తెలంగాణ ప్రభుత్వం

Satyam NEWS

మన దేశంలో ఇచ్నిదానికన్నా బయటకు పంపిదే ఎక్కువ

Satyam NEWS

Leave a Comment