28.7 C
Hyderabad
May 5, 2024 07: 12 AM
Slider ముఖ్యంశాలు

కూల్ క్రైమ్: మహా ముత్తారంలో నెల బాలుడి కిడ్నాప్

kidnap

జయశంకర్ భూపాలపల్లి జిల్లా లో ఏడాది బాలుడిని ఎవరో కిడ్నాప్ చేశారు. మహాముత్తరం మండలం సింగంపల్లి గ్రామంలో ఈ సంఘటన జరిగింది. కలుగూరి మల్లక్క దుర్గేశ్  దంపతుల కుమారుడిని ఎవరో కిడ్నాప్ చేశారు. ఆదివారం సాయంత్రం 4గంటల ప్రాంతంలో ఆ బాబును ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకు పోయారు. ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

తమ కుమారుడిని కిడ్నాప్ చేసిన ఇద్దరిని పట్టుకోవాలని దంపతులు పోలీసులను కోరుతున్నారు. ఊరు లోని సీసీ టీవీ పుటేజ్ ని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి పిల్లవాడిని తీసుకువెళ్లినట్లు రికార్డు అయి ఉంది. అయితే వారు హెల్మెట్ ధరించి ఉన్నారు. అందువల్ల వారిని గుర్తుపట్టే వీలు లేకుండా పోయింది.

Related posts

తిరుమ‌ల‌లో వైభ‌వంగా పౌర్ణ‌మి గ‌రుడ‌సేవ‌….

Satyam NEWS

విద్యార్ధినిలకు నారాయణపేట్ జిల్లా పోలీసుల అవగాహన కార్యక్రమాలు

Satyam NEWS

‘ఖిలాడి’ రమేష్ వర్మ రిలీజ్ చేసిన “మౌనం” థియేట్రికల్ ట్రైలర్

Satyam NEWS

Leave a Comment