నూతన సంవత్సర సందర్భంగా స్థానిక నాయకులు శనివారం ప్రగతి భవన్ లో రాష్ట్ర ఐ టీ శాఖ మంత్రి కేటీఆర్ ని కలసి శుభాకాంక్షలు తెలిపారు. పెద్ద ఎత్తున నాయకులు తరలి రావడంతో ప్రగతి భవన్ కళకళ లాడింది. పెద్ద ఎత్తున తరలి వచ్చిన ప్రజాప్రతినిధులలో ఉప్పల్ నియోజకవర్గం చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ కూడా ఉన్నారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి