ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి వచ్చిన చెక్కులను ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో తన నివాసంలో బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు అందచేశారు.
మచ్చ పూర్ తండా కు చెందిన పవర్ అనసూయ ప్రహ్లాద్ కు 18 వేలు, గుడిహత్నూర్ కు చెందిన దమ్ము కొండ నరసయ్య కు 27 వేల 500 రూపాయలు, భీంపూర్ కు చెందిన జవాడే గణపతి కి 18 వేల రూపాయల చెక్కులను ఎమ్మెల్యే అందచేశారు.