25.7 C
Hyderabad
May 24, 2025 08: 04 AM
Slider నిజామాబాద్

జుక్కల్ నియోజకవర్గంలో జిల్లా కలెక్టర్ సుడిగాలి పర్యటన

#Collector Sharat

కామారెడ్డి జిల్లా జుక్కల్‌ నియోజకవర్గంలో జిల్లా పరిపాలనాధికారి శరత్ సుడిగాలి పర్యటన చేశారు. పిట్లం జుక్కల్ మండలాల్లో ఆయన పల్లె ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా అభివృద్ధి పనుల పై  పంచాయతీ  కార్యదర్శుల సమీక్ష నిర్వహించారు.

ఆగస్టు ముప్పై ఒకటి లోగా పల్లె ప్రగతి అభివృద్ధి పనులను పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అలసత్వం వహిస్తే తీవ్ర చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు జాయింట్ కలెక్టర్ యాదిరెడ్డి ఆయా మండలాల ఎంపీడీవోలు తహశీల్దార్లు పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.

Related posts

అంజుమన్ కాంప్లెక్స్ నిర్మాణానికి భూమిపూజ

Satyam NEWS

సీఏలు తలుచుకుంటే ప్రభుత్వాలే గల్లంతవుతాయి

mamatha

అమరావతి ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్ష

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!