28.7 C
Hyderabad
May 5, 2024 10: 35 AM
Slider హైదరాబాద్

ప్రెస్‌క్లబ్‌ సిబ్బందికి నిత్యావసర సరుకులు అందజేత

#Press Club of Hyderabad

కొవిడ్‌-19 కట్టడికోసం ప్రభుత్వాలు విదించిన లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌ సిబ్బందికి క్లబ్‌ సీనియర్‌ సభ్యులు, ఎస్‌బీపెరల్స్‌ ప్రాజెక్ట్స్, జీఎన్‌ కార్పొరేషన్ల ఎండీ ఎంవీవీ సత్యనారాయణ నిత్యావసర సరుకులు అందజేశారు.

గురువారం క్లబ్‌ కార్యదర్శి రాజమౌళిచారి, ఉపాధ్యక్షులు ఎల్‌.వేణుగోపాల్‌ నాయుడు, సంయుక్త కార్యదర్శి చిలుకూరి హరిప్రసాద్, సభ్యులు భూపాల్‌రెడ్డి తదితరుల చేతుల మీదుగా సరుకులు అందజేశారు. కరోనా అన్ని వర్గాల ప్రజలపై ప్రభావం చూపిందని, పేదలైన ఇక్కడి 40 మంది సిబ్బందికి తన వంతుగా ఈ సాయం అందించినట్లు ఎంవీవీ సత్యనారాయణ పేర్కొన్నారు.

Related posts

కూలిన మిగ్-21 జెట్.. వింగ్ కమాండర్ మృతి

Sub Editor

వీది కుక్కల దాడిలో 31 గొర్రెలు మృతి

Satyam NEWS

కేసిఆర్ జనరంజక పాలనకు యావత్ దేశం ఫిదా

Satyam NEWS

Leave a Comment