40.2 C
Hyderabad
May 6, 2024 15: 56 PM
Slider రంగారెడ్డి

కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్‌పై సీబీఐటీలో కార్యక్రమం

#cbit

కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్‌పై సీబీఐటిలో ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీబీఐటి ఇన్ స్టిట్యూట్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సి.వి.నరసింహులు పాల్గొని ప్రసంగించారు. గ్రామీణ ప్రాంతాల్లో అవసరాలకు తగ్గట్టుగానే ఆవిష్కరణలు జరుగుతున్నాయన్నారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన పల్లె సృజన బ్రిగేడియర్ గణేశం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో కేస్ స్టడీస్‌తో గ్రాస్‌రూట్ ఆవిష్కరణలు ఎలా జరుగుతున్నాయో తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎస్ శోబా రాణి, డాక్టర్ బి వీర జ్యోతి, అన్నీ విజయ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్లుగా పాల్గొన్నారు.  విద్యార్థులు మరియు కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్ ఫ్యాకల్టీ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.

Related posts

మైనారిటీ విద్యార్థుల‌కు నేష‌న‌ల్ స్కాల‌ర్‌షిప్స్

Satyam NEWS

బాలాజీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభించిన సీతక్క

Satyam NEWS

జ్యోతిరావు ఫులే ఆశయాలు నేటి సమాజానికి స్ఫూర్తిదాయకం

Bhavani

Leave a Comment